రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “నాయక్” ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రంలో జస్ప్రీత్ మరియు సుచిత్ర పాడిన “ఎవ్వారమంటే నెల్లూరు” పాట చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ పాటలో రామ్ చరణ్ సరసన చార్మీ డాన్స్ చేస్తున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా చార్మీ ట్విట్టర్లో తెలిపారు. కాజల్ ,అమలా పాల్ కథానాయికగా నటించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించగా డి వి వి దానయ్య నిర్మించారు. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 9,2013న విడుదల చెయ్యనున్నారు.
చరణ్ తో స్టెప్స్ ఏసిన చార్మీ
చరణ్ తో స్టెప్స్ ఏసిన చార్మీ
Published on Dec 21, 2012 11:15 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- ‘ఓజి’ ట్రైలర్ పై కొత్త బజ్!
- బుకింగ్స్ లో ‘మిరాయ్’ ఫుల్ ఫ్లెడ్జ్ ర్యాంపేజ్ మొదలు!
- ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’
- అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా
- జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ ఎప్పుడు షురూ చేస్తారు..?
- మరోసారి ఓటీటీలో థ్రిల్ చేసేందుకు వస్తున్న త్రిష
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!