మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమా విడుదల తేది ఖరారయ్యింది. ఈ సినిమాని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు ఈ సినిమా పీఆర్ఓ తెలియజేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించారు. వక్కంతం వంశీ స్క్రిప్ట్ ను అందించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు అతిధి పాత్రలో కనిపించనున్నారు.
అక్టోబర్ లో రానున్న ‘ఎవడు’
అక్టోబర్ లో రానున్న ‘ఎవడు’
Published on Aug 13, 2013 3:49 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ సెన్సార్.. రెండూ అడుగుతున్న ఫ్యాన్స్!
- OG : ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- జెర్సీ నెం.18 మ్యాజిక్ : ఆస్ట్రేలియా మీద వేగవంతమైన శతకం – స్మృతి మంధాన సూపర్ ఇన్నింగ్స్
- OG : అర్జున్గా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ దాస్.. పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్..!
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- రజినీ, కమల్ మల్టీస్టారర్ పై కొత్త ట్విస్ట్!
- తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ‘ఏడు తరాల యుద్ధం’ అనౌన్సమెంట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?