తాజా పుకారు కనుక నిజమయితే “శ్రీ రామ రాజ్యం” చిత్రంతో మైమరిపించాక బాల కృష్ణ మరోసారి నయనతారతో కలిసి నటించనున్నారు. బాల కృష్ణ కొన్నేళ్ళ క్రితం నిలిచిపోయిన తన కలల చిత్రం “నర్తనశాల” చిత్రాన్ని తిరిగి మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అప్పట్లో ప్రధాన పాత్ర సౌందర్య చెయ్యాల్సి ఉంది ఆవిడ మరణించాక ఈ చిత్రాన్ని నిలిపివేశారు. “శ్రీ రామ రాజ్యం” చిత్రంలో నయనతార నటన నచ్చి బాలకృష్ణ ద్రౌపది పాత్ర గురించి ఆమెతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. శ్రీ రామ రాజ్యం నిర్మాత యలమంచలి సాయి బాబా ఈ చిత్రాన్ని నిర్మించాబోతున్నట్టు తెలుస్తుంది. అన్ని సరిగ్గా జరిగితే బాలకృష్ణ అభిమానులకు పండగే. చూద్దాం ఈ పుకార్లు నిజమవుతాయో లేదో.
బాలకృష్ణ ,నయనతార మళ్ళి కలుస్తున్నారా?
బాలకృష్ణ ,నయనతార మళ్ళి కలుస్తున్నారా?
Published on Apr 14, 2012 7:51 PM IST
సంబంధిత సమాచారం
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో ‘కూలీ’ గ్యాంగ్.. సైమన్ మిస్
- ‘యుఫోరియా’లో ఆ సీక్వెన్స్ హైలైట్ అట !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!