అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలు కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘మనం’. ఈ సినిమాకి సంబందించిన సెకండ్ షెడ్యూల్ ఈ రోజుటితో ముగిసింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య లు ముగ్గురు తెరపై కనిపించి ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సమంత, నాగార్జున సరసన శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ కథ, డైలాగ్స్ ని అందిస్తున్నాడు.
పూర్తయిన మనం మూవీ సెకండ్ షెడ్యూల్
పూర్తయిన మనం మూవీ సెకండ్ షెడ్యూల్
Published on Jul 31, 2013 6:19 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ సెన్సార్.. రెండూ అడుగుతున్న ఫ్యాన్స్!
- OG : ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- జెర్సీ నెం.18 మ్యాజిక్ : ఆస్ట్రేలియా మీద వేగవంతమైన శతకం – స్మృతి మంధాన సూపర్ ఇన్నింగ్స్
- OG : అర్జున్గా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ దాస్.. పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్..!
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- రజినీ, కమల్ మల్టీస్టారర్ పై కొత్త ట్విస్ట్!
- తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ‘ఏడు తరాల యుద్ధం’ అనౌన్సమెంట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?