అక్కినేని నాగార్జున ప్రముఖ నటుడే కాకుండా మంచి వ్యాపారవేత్త కూడా అయన పరిస్థితులకు బిన్నంగా ఆలోచించి తనకి నమ్మకం కలిగిన వాళ్ళతో చిత్రాలు చెయ్యడానికి ఎప్పుడూ వెనకాడరు. అయన ప్రస్తుతం పౌరాణికాల్లో మల్టీస్టారర్ చిత్రాన్లు చెయ్యాలని అనుకుంటున్నారు. ఇది పరిశ్రమకి మంచి తరుణం. “పాత రోజుల్లో లాగా ఇప్పటి స్టార్స్ కూడా పౌరాణికాల్లో మల్టీ స్టారర్ చెయ్యాలి “మహా భారతం” వంటి వాటిని ప్రస్తుతం చేస్తే చాలా బాగుంటుంది నేను అందులో మీసాలు ఉన్న ఏ పాత్ర చెయ్యడానికి అయినా సిద్దం” అని అన్నారు. అయన ఈ మధ్య 2011 నంది అవార్డ్స్లో “రాజన్న” చిత్రంకి గాను స్పెషల్ జ్యూరి అవార్డు గెలుచుకున్నారు. నాగార్జున నటించిన “డమరుకం” చిత్రం త్వరాలో విడుదల కానుంది. నాగార్జున మల్టీ స్టారర్ చిత్రానికి ఒప్పుకునేసారు ఇక ఎవరయినా దర్శకులు లేదా నిర్మాతలు ఇలాంటి కథతో వస్తారేమో చూడాలి.
పౌరాణికాల్లో మల్టీ స్టారర్ చెయ్యాలనుంది – నాగార్జున
పౌరాణికాల్లో మల్టీ స్టారర్ చెయ్యాలనుంది – నాగార్జున
Published on Oct 18, 2012 8:58 AM IST
సంబంధిత సమాచారం
- బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్: సామాన్యులు, తారలు వీరే
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో హీరోయిన్స్ క్యూట్ మూమెంట్స్!
- ‘మిరాయ్’లో AI విజువల్స్.. అందరి నోర్లు మూయించిన తేజ సజ్జ
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- సైమా 2025 లో రెండు అవార్డులతో సత్తాచాటిన ‘కమిటీ కుర్రోళ్లు’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!