యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “వారధి” ఇకనుండి “మిర్చి” గా మారనుంది. అదేనండి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “మిర్చి” అనే పేరు అయితే బాగుంటది అని ఈ పేరు ఎంచుకున్నారు. యు వి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభాస్ అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం ఇప్పటికే చిత్రీకరణ జరిగింది ఇప్పుడు ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ మధ్యనే రిచా మరియు ప్రభాస్ ల మీద ఒక పాటను చిత్రీకరించారు ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం జనవరిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రంతో కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఈయన చాలా చిత్రాలకు రచయితగా పని చేశారు.
మిర్చిగా రానున్న ప్రభాస్
మిర్చిగా రానున్న ప్రభాస్
Published on Oct 18, 2012 8:00 AM IST
సంబంధిత సమాచారం
- బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్: సామాన్యులు, తారలు వీరే
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో హీరోయిన్స్ క్యూట్ మూమెంట్స్!
- ‘మిరాయ్’లో AI విజువల్స్.. అందరి నోర్లు మూయించిన తేజ సజ్జ
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- సైమా 2025 లో రెండు అవార్డులతో సత్తాచాటిన ‘కమిటీ కుర్రోళ్లు’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!