మొన్నటి వరకు సౌత్ ఇండియాలో టాప్ హీరొయిన్ గా ఏలిన త్రిషా చేతిలో ప్రస్తుతం తెలుగు ప్రాజెక్టులు ఏమీ లేవు. దీని గురించి ఆమె ఏమీ బాధ పడట్లేదు. మంచి పాత్రలు ఉంటే తన దాకా తప్పకుండ వస్తాయని ఆమె అంటోంది. ‘తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడైనా ఆదరిస్తారు. తెలుగు ప్రేక్షకులు నన్ను మర్చిపోలేని స్థాయిలో ఉండే పాత్రలు ఎన్నో నేను తెలుగులో చేసాను. ప్రస్తుతం నా చేతిలో తెలుగు ప్రాజెక్టులు ఏమీ లేవు కాని త్వరలో ఒక మంచి పాత్రతో మీ ముందుకు వస్తాను. త్రిషా తెలుగులో నటించిన చివరి సినిమా దమ్ము. ప్రస్తుతం ఈ అమ్మడు మూడు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. విశాల సరసన సమర్ అనే సినిమాలో నటిస్తుంది. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యే అవకాశం ఉంది.
ప్రేక్షకులు నన్ను అంత తొందరగా మర్చిపోరు
ప్రేక్షకులు నన్ను అంత తొందరగా మర్చిపోరు
Published on Oct 8, 2012 8:27 AM IST
సంబంధిత సమాచారం
- వర్మతో వంగా సరదా ముచ్చట్లు.. కూర్చోబెట్టి గుట్టు లాగిన జగపతి బాబు
- అనుష్క ‘ఘాటి’ ప్రమోషన్స్.. కనిపించకుండానే హైప్ తెస్తోంది..!
- ‘ఓజి’ కౌంట్డౌన్ షురూ చేసిన పవన్ కళ్యాణ్
- మిరాయ్.. ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ..!
- ఓటీటీలో సందడి చేయనున్న ‘కన్నప్ప’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- స్వాగ్లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్తో రచ్చరచ్చే!
- గోల్డెన్ డే ఫర్ ఉమెన్స్ క్రికెట్: ₹122 కోట్ల ప్రైజ్ మనీతో ODI ప్రపంచ కప్ 2025
- ‘కిష్కింధపురి’ రిలీజ్ వాయిదా.. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
- ప్రశాంత్ నీల్పై ఎన్టీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కొత్త లోక చాప్టర్ 1 చంద్ర – ఆకట్టుకునే సూపర్హీరో అడ్వెంచర్
- ‘అఖండ 2’ ఇండస్ట్రీ రికార్డ్స్ కొడుతుంది.. థమన్ మాస్ స్టేట్మెంట్
- ఓటిటి సమీక్ష: ‘లెక్కల మాస్టర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ పై కర్ణాటక సీఎం పోస్ట్ వైరల్
- తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ‘కల్కి 2’లో ఉన్నాడా?
- ‘ఉస్తాద్’ స్పెషల్ పోస్టర్ కోసం అంతా వెయిటింగ్!
- స్వాగ్లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్తో రచ్చరచ్చే!
- ఫోటో మూమెంట్: అల్లు అర్జున్ తో పవన్ కళ్యాణ్