మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాయక్’. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ అక్టోబర్ 12 నుండి కోల్ కత్తాలో ప్రారంభం కానుంది. కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఈ చిత్రం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. రామ్ చరణ్ మరియు అమలా పాల్ కలిసి బైక్ పై వచ్చి మల్టీప్లెక్స్ లో ‘గబ్బర్ సింగ్’ సినిమా చూసే సన్నివేశాలను నిన్న కొంపల్లిలో చిత్రీకరించారు. ఆ సన్నివేశాలతో హైదరాబాద్ జరుగుతున్న షెడ్యూల్ పూర్తయ్యింది. అక్టోబర్ 12న మొదలు కాబోయే షెడ్యూల్ కోసం త్వరలోనే ఈ చిత్ర టీం కోల్ కతాకు పయనం కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2013 మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోసారి కోల్ కత్తా వెళ్లనున్న రామ్ చరణ్
మరోసారి కోల్ కత్తా వెళ్లనున్న రామ్ చరణ్
Published on Oct 7, 2012 6:12 PM IST
సంబంధిత సమాచారం
- వర్మతో వంగా సరదా ముచ్చట్లు.. కూర్చోబెట్టి గుట్టు లాగిన జగపతి బాబు
- అనుష్క ‘ఘాటి’ ప్రమోషన్స్.. కనిపించకుండానే హైప్ తెస్తోంది..!
- ‘ఓజి’ కౌంట్డౌన్ షురూ చేసిన పవన్ కళ్యాణ్
- మిరాయ్.. ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ..!
- ఓటీటీలో సందడి చేయనున్న ‘కన్నప్ప’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- స్వాగ్లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్తో రచ్చరచ్చే!
- గోల్డెన్ డే ఫర్ ఉమెన్స్ క్రికెట్: ₹122 కోట్ల ప్రైజ్ మనీతో ODI ప్రపంచ కప్ 2025
- ‘కిష్కింధపురి’ రిలీజ్ వాయిదా.. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
- ప్రశాంత్ నీల్పై ఎన్టీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కొత్త లోక చాప్టర్ 1 చంద్ర – ఆకట్టుకునే సూపర్హీరో అడ్వెంచర్
- ‘అఖండ 2’ ఇండస్ట్రీ రికార్డ్స్ కొడుతుంది.. థమన్ మాస్ స్టేట్మెంట్
- ఓటిటి సమీక్ష: ‘లెక్కల మాస్టర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ పై కర్ణాటక సీఎం పోస్ట్ వైరల్
- తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ‘కల్కి 2’లో ఉన్నాడా?
- ‘ఉస్తాద్’ స్పెషల్ పోస్టర్ కోసం అంతా వెయిటింగ్!
- స్వాగ్లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్తో రచ్చరచ్చే!
- ఫోటో మూమెంట్: అల్లు అర్జున్ తో పవన్ కళ్యాణ్