గౌతం మీనన్ రాబోతున్న త్రిభాషా చిత్రం కోసం కొత్త కథనయకురాలి కోసం వెతుకుతున్నారు. ఈ చిత్రం లో మూడు భాషలలోను సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా తెలుగులో నాని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చిత్రం లో రెండవ కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. చిత్రం లో నానిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గా ఈ పాత్ర ఉండబోతుంది. “ఏ మాయ చేసావే ” చిత్రం లో సపన్ శరన్ ఒక చిన్న పాత్ర వేసారు ఇదే పాత్రలో తమిళం లో శింభు పక్కన సమంత నటించారు.ఈ వేసవి లో విడుదలకి సిద్దమయిన ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది.
కొత్త కథానాయిక కోసం చూస్తున్న గౌతం మీనన్
కొత్త కథానాయిక కోసం చూస్తున్న గౌతం మీనన్
Published on Jan 27, 2012 8:42 PM IST
సంబంధిత సమాచారం
- ‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?
- లోకేష్ వల్లే ‘ఖైదీ 2’ వెనక్కి.. అంత డిమాండ్ చేస్తున్నాడా?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
- ‘అఖండ 2’ ఓటీటీ రైట్స్ కోసం సాలిడ్ పోటీ.. మామూలుగా లేదట..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- లోకేష్ కనగరాజ్ మరో మిస్టేక్ చేస్తున్నాడా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కూలీ’కి పేరిట అక్కడ సరికొత్త రికార్డ్ !
- ‘చిరు’ చేయలేదనే చరణ్ తో చేయించా – రాజమౌళి
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!