విష్ణు ఈ మధ్య చేసిన చిత్రం “దేనికయినా రెడీ” మంచి విజయం సాదించింది చాలా విరామం తరువాత మంచు విష్ణు విజయం దక్కించుకున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా ప్రేక్షకులు మరియు పాత్రికేయులను కలుస్తూ వస్తున్నారు ఈ చిత్ర ఫలితం వెలువడ్డాక విష్ణు కడపలోని అమీర్ దర్గా కి వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ విషయాన్నీ విష్ణు ట్విట్టర్లో వెల్లడించారు. కడపలో విష్ణు ముందు దర్గా అక్కడి నుండి ధియేటర్ కి వెళ్ళారు. నిన్న అయన చెన్నైలో “గుండెల్లో గోదారి” చిత్రానికి తమిళ రూపం “మరంతేన్ మన్నితేన్” చిత్ర ఆడియో విడుదల వేడుకలో పాల్గొన్నారు. అక్కడ నుండి నెల్లూరులో థియేటర్ కి వెళ్ళారు అక్కడ నుండి కడప చేరుకున్నారు. ఈ చిత్రానికి రాష్ట్రం నుండి వస్తున్న స్పందన చూసి అయన ఆనందంలో మునిగి తేలుతున్నారు. జి. నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మించారు. ఈ చిత్రంలో హన్సిక కథానాయికగా నటించింది.
కడప దర్గాను సందర్శించిన మంచు విష్ణు
కడప దర్గాను సందర్శించిన మంచు విష్ణు
Published on Oct 31, 2012 2:27 AM IST
సంబంధిత సమాచారం
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ