విక్రమ్,అనుష్క మరియు జగపతి బాబు రాబోతున్న ద్విభాషా చిత్రానికి “శివ తాండవం” అనే పేరుని ఖరారు చేశారు.ఏ ఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా యు టి వి మోషన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తమిళ వెర్షన్ కి “తాండవం” అనే పేరు ఖరారు అయ్యింది. ఈ మధ్యనే ఈ చిత్రం చిత్రీకరణ చెన్నైలో ముగించుకుంది. ఈ చిత్రం చాలా భాగం వరకు చెన్నై,ఢిల్లీ మరియు లండన్ లలో చిత్రీకరణ జరుపుకుంది. ఏమి జాక్సన్ మరియు లక్ష్మి రాయి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జూలై 13న ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఆవిష్కరిస్తారని యూటివి దక్షణ హెడ్ ధనంజయ్ గౌడ్ చెప్పారు. విక్రమ్,జగపతి బాబు , ఏమి జాక్సన్, లక్ష్మి రాయి మరియు ఏ ఎల్ విజయ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించగా ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుంది.
విక్రమ్ ,అనుష్కల చిత్రానికి “శివ తాండవం” పేరు ఖరారు
విక్రమ్ ,అనుష్కల చిత్రానికి “శివ తాండవం” పేరు ఖరారు
Published on Jul 10, 2012 11:41 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?