వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏమైంది ఈ వేళ’ సినిమా కుర్రకారుకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా పెద్దలను ఆకట్టుకోకపోయినా అబ్బాయిలకు మాత్రం బాగా నచ్చింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. శ్రీ కుమార స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్ పై భాను శంకర్ అనే నూతన దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా సెప్టెంబర్ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
మళ్లీ రొమాన్స్ చేయబోతున్న వరుణ్ సందేశ్ – నిషా అగర్వాల్
మళ్లీ రొమాన్స్ చేయబోతున్న వరుణ్ సందేశ్ – నిషా అగర్వాల్
Published on Sep 12, 2012 6:05 PM IST
సంబంధిత సమాచారం
- పోల్ : ‘మిరాయ్’ ట్రైలర్ మీకెలా అనిపించింది?
- ట్రైలర్ టాక్: గ్రాండ్ ట్రీట్ ఇవ్వడానికి రాబోతున్న ‘మిరాయ్’
- మరో ఓటిటిలోకి కూడా వచ్చిన నితిన్ రీసెంట్ సినిమా!
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- మళ్లీ పవన్ కళ్యాణ్ మేనియా.. ‘ఓజి’తో జానీ డేస్ వెనక్కి
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘స్పిరిట్’పై క్రేజీ బజ్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!