వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏమైంది ఈ వేళ’ సినిమా కుర్రకారుకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా పెద్దలను ఆకట్టుకోకపోయినా అబ్బాయిలకు మాత్రం బాగా నచ్చింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. శ్రీ కుమార స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్ పై భాను శంకర్ అనే నూతన దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా సెప్టెంబర్ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
మళ్లీ రొమాన్స్ చేయబోతున్న వరుణ్ సందేశ్ – నిషా అగర్వాల్
మళ్లీ రొమాన్స్ చేయబోతున్న వరుణ్ సందేశ్ – నిషా అగర్వాల్
Published on Sep 12, 2012 6:05 PM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఎపిక్ వరల్డ్ పరిచయం అప్పుడే..!
- ‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!