నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఆ తరువాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయం సాధించలేదు. శ్వేతా బసు ప్రసాద్ తో జంటగా నటించిన ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ చిత్రం షూటింగ్ తదితర అన్ని హంగులు పూర్తి చేసుకున్న విడుదల వాయిదా పడుతూ విడుదలకు నోచుకోవట్లేదు. తాజా ఈ చిత్రం ఈ నెల 20 విడుదలకు సిద్ధమైంది. సుధా సెల్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి. కుమార్ మరియు ఈశ్వర్ ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. కె. ప్రదీప్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
విడుదలకు సిద్ధమైన నువ్వెక్కడుంటే నేనక్కడుంటా
విడుదలకు సిద్ధమైన నువ్వెక్కడుంటే నేనక్కడుంటా
Published on Apr 17, 2012 3:22 PM IST
సంబంధిత సమాచారం
- 3BHK మూవీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిదా..!
- పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?