నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఆ తరువాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయం సాధించలేదు. శ్వేతా బసు ప్రసాద్ తో జంటగా నటించిన ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ చిత్రం షూటింగ్ తదితర అన్ని హంగులు పూర్తి చేసుకున్న విడుదల వాయిదా పడుతూ విడుదలకు నోచుకోవట్లేదు. తాజా ఈ చిత్రం ఈ నెల 20 విడుదలకు సిద్ధమైంది. సుధా సెల్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి. కుమార్ మరియు ఈశ్వర్ ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. కె. ప్రదీప్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
విడుదలకు సిద్ధమైన నువ్వెక్కడుంటే నేనక్కడుంటా
విడుదలకు సిద్ధమైన నువ్వెక్కడుంటే నేనక్కడుంటా
Published on Apr 17, 2012 3:22 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!