విమర్శకులను మెప్పించే రైటర్, నటుడు తనికెళ్ళ భరణి తన రెండవ ఫీచర్ ఫిల్మ్ కి దర్శకత్వం వహించడానికి సిద్దమవుతున్నాడు. గత సంవత్సరం ఎస్.పి బాలసుబ్రమణ్యం – లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ‘మిధునం’ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. ఈ సినిమా 2012లో విమర్శకుల ప్రశంశలు అందుకున్న ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇద్దరు ఓల్డ్ కపుల్ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఎలా సంతోషంగా గడిపారు అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాకి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఒక అర్థవంతమైన సినిమా తీసాడని తనికెళ్ళ భరణిని మెచ్చుకున్నారు. తాజా సమాచారం ప్రకారం సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై నీలిమ తిరుమలశెట్టి తనికెళ్ళ భరణి రెండవ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇంకా చర్చలు కొనసాగుతున్న ఈ సినిమా పై అధికారిక ప్రకటన, వివరాలు త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.
దర్శకుడిగా రెండవ సినిమాకి సిద్దమవుతున్న భరణి
దర్శకుడిగా రెండవ సినిమాకి సిద్దమవుతున్న భరణి
Published on Jun 9, 2013 8:07 PM IST
సంబంధిత సమాచారం
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?