సెలెబ్రిటి క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వైజాగ్లో చెన్నై రైనోస్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన చెన్నై రైనోస్ 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. విష్ణు 54 పరుగులు చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. తెలుగు వారియర్స్ జట్టులో అధర్ష్ మరియు చరణ్ ఇద్దరు కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేసి వారియర్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అధర్ష్ మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఈ విజయంతో తెలుగు వారియర్స్ సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. వారియర్స్ ఫిబ్రవరి 11న చెన్నై రైనోస్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు.
సిసిఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు వారియర్స్
సిసిఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు వారియర్స్
Published on Feb 5, 2012 3:27 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
- ‘విశ్వంభర’ రిలీజ్ డేట్పై అఫీషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?