
సెలెబ్రిటి క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వైజాగ్లో చెన్నై రైనోస్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన చెన్నై రైనోస్ 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. విష్ణు 54 పరుగులు చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. తెలుగు వారియర్స్ జట్టులో అధర్ష్ మరియు చరణ్ ఇద్దరు కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేసి వారియర్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అధర్ష్ మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఈ విజయంతో తెలుగు వారియర్స్ సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. వారియర్స్ ఫిబ్రవరి 11న చెన్నై రైనోస్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు.
సిసిఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు వారియర్స్
సిసిఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు వారియర్స్
Published on Feb 5, 2012 3:27 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!

