పారితోషకం విషయంలో తెలుగు హీరొయిన్లు ఒక అడుగు ముందుంటారు ఒక సినిమా హిట్ కొట్టగానే వాళ్ల పారితోషకం ఆకాశాన్ని అంటుతుంది అని పరిశ్రమలో వినిపిస్తుంటుంది. కాని తను అలా కాదని అంటుంది తాప్సీ. “మిస్టర్ పర్ఫెక్ట్” చిత్రం విజయం సాదించాక ఈ నటి తన పారితోషకాన్ని అమాంతం పెంచినట్టు వార్తలు వినిపించాయి. దీనికి స్పందిస్తూ తాప్సీ ” నాకు ఇంత పారితోషకం ఇస్తేనే నటిస్తాను అని నేను ఎప్పుడు అనలేదు ఆ స్థాయికి నేను ఇంకా రాలేదు నా రెమ్యునరేషన్ దర్శకుడు డిసైడ్ చేస్తాడు. దాన్ని నిర్మాత ఫైనల్ చేస్తాడు. కావాలంటే.. నా నిర్మాతలను అడిగి తెలుసుకోవచ్చు అని అన్నారు. ఇలాంటి పుకార్ల మూలాన తన కెరీర్ కి సమస్య వస్తుంది అని దయచేసి ఇలాంటివి సృష్టించకండి అని కోరారు. ప్రస్తుతం తాప్సీ “షాడో” మరియు అల్లు అర్జున్ “ఇద్దరమ్మాయిలతో” చిత్రాలలో నటిస్తున్నారు.
కావాలంటే నా నిర్మాతలను అడగండి – తాప్సీ
కావాలంటే నా నిర్మాతలను అడగండి – తాప్సీ
Published on Nov 6, 2012 3:12 AM IST
సంబంధిత సమాచారం
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ