బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘తను వెడ్స్ మను’ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ‘పూలరంగడు’ చిత్ర భారీ విజయం తరువాత ఇషా చావ్లా, సునీల్ మరోసారి కలిసి నటించబోతున్నారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి గాను సునీల్ 3 కోట్లు రేమ్యురేషణ్ తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో ‘బ్లేడ్ బాబ్జీ’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దేవి ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
మరోసారి కలిసి నటించనున్న సునీల్ – ఇషా చావ్లా
మరోసారి కలిసి నటించనున్న సునీల్ – ఇషా చావ్లా
Published on Feb 22, 2012 12:26 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఉప్పెన’ తర్వాత ఆ ఫీట్ ‘డ్యూడ్’ తోనే!
- పోల్ : మాస్ జాతర వర్సెస్ బాహుబలి ది ఎపిక్ లలో ఈ వీకెండ్ కి మీ ఛాయిస్ ఏది?
- ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!
- “ఓజి” ఓఎస్టీ పై థమన్ క్రేజీ అప్డేట్!
- ట్రైలర్ తర్వాత ‘మాస్ జాతర’పై మరింత హైప్!
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!


