మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఆడియోని ఈ రోజు సాయంత్రం విడుదలచేయడానికి వేదిక సిద్దమవుతోంది. ఈ వేదిక స్టార్స్ తో నిండిపోనుంది. అలాగే ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు హాజరుకవచ్చునని సమాచారం. మేము విన్న సమాచారం ప్రకారం ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు రానున్నారు. సుమ ఈ వేడుకకు యాంకర్ గా వ్యవహరించనుంది.
శృతి హసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జూలై చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎవడు ఆడియోలో సందడి చేయనున్న స్టార్స్
ఎవడు ఆడియోలో సందడి చేయనున్న స్టార్స్
Published on Jul 1, 2013 3:00 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- ఓజి : ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి..!
- తారక్ తో ఇలాంటి సినిమా అంటున్న “మిరాయ్” దర్శకుడు!
- ‘ఓజి’ ప్రీమియర్ షోస్ లేవా.. కానీ!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- “కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో