ప్రముఖ గాయని , సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ నూతన సంవత్సర కానుకగా ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. తొలి అడుగైన, తోలివలపైనా జీవితంలో తొలి సంగటనలు ఎంతో మధురం అనే కాన్సెప్టే తో ఈ నూతన సంవత్సరం లో తొలి రోజు ఎన్నో ఆనందాలకి నాంది కావాలి అంటూ ఓ గీతాన్ని ఆలపించారు. ఎప్పటినుండో ఓ ప్రైవేటే ఆల్బం రూపొందించాలన్న తన ఆలోచనకు ఈ పాత తొలి అడుగు అని శ్రీలేఖ అన్నారు. ప్రముఖ రచయిత సిరాశ్రీ రచించిన ఈ గీతాన్ని శ్రీలేఖ ఆలపించారు. హైదరాబాద్ లో పలు లోకేషన్లలో ఈ పాటని చిత్రీకరించారు. ఇప్పటి వరకూ తెరవెనుక గాయనిగా , సంగీత దర్శకురాలిగా ప్రీక్షకులకు, శ్రోతలకు పరిచయమైన శ్రీలేఖ ఈ తొలి ఆల్బం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నూతన సంవత్సరం తనకు ప్రేక్షకులకు మంచి జరగాలని, అందరూ హ్యాపీ గా ఉండాలనే ఆకాంక్ష తో ఈ పాటని రూపిందిన్చనని అన్నారు .
ఎం.ఎం.శ్రీలేఖ న్యూ ఇయర్ స్పెషల్ సాంగ్ విడుదల
ఎం.ఎం.శ్రీలేఖ న్యూ ఇయర్ స్పెషల్ సాంగ్ విడుదల
Published on Dec 30, 2011 12:39 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?