యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనేర్ “దమ్ము” సినిమా అభిమానులను మరియు ఎన్.టి.ఆర్ అభిమానులను అలరించడానికి సిద్దమవుతుంది. ఈ చిత్రం లో ఎన్.టి.ఆర్ నృత్యాలను,పోరాటాలను,డైలాగు ల ను పూర్తి గా చూడవచ్చు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్ర విజయం కోసం చిన్న విషయాన్నీ కూడా వదలట్లేదు. ఈ చిత్రం లో ఒక పౌరాణిక పాట ఉండబోతున్నది అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పౌరాణిక దుస్తులలో ఎన్.టి.ఆర్. మరియు త్రిష ల ను చూడవచ్చు. కీరవాణి స్వరపరచిన పాటలు అద్బుతంగా ఉన్నాయని రాజమౌళి గతం లో నే చెప్పారు.కార్తీక రెండవ కథానాయికగా చేస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై కే.ఎస్.రామా రావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం 2012 వేసవి లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
పౌరాణిక పాట పాడుకోబోతున్న ఎన్.టి.ఆర్, త్రిష
పౌరాణిక పాట పాడుకోబోతున్న ఎన్.టి.ఆర్, త్రిష
Published on Jan 7, 2012 2:30 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!