మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భారీగా చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సన్నివేశాలు హైదరాబాదులో చిత్రీకరించారు. 4 నిమిషాల సన్నివేశం కోసం 750 కి పైగా జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించారు. ప్రముఖ తమిళ నటుడు పార్తీబన్ ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. అలాగే సీనియర్ నటుడు నాజర్ కూడా ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. రచ్చ చిత్రాన్ని సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ కి జోడీగా తమన్నా జంటగా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 26న కర్నూలులో విడుదల కాబోతుంది.
రచ్చలో స్పెషల్ ఫ్లాష్ బ్యాక్
రచ్చలో స్పెషల్ ఫ్లాష్ బ్యాక్
Published on Feb 15, 2012 8:48 AM IST
సంబంధిత సమాచారం
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
- అప్పట్లో నన్ను ఐరన్లెగ్ అనేవారు – రమ్యకృష్ణ
- కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- హిట్ కలయికను కలుపుతున్న త్రివిక్రమ్ ?
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?


