మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భారీగా చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సన్నివేశాలు హైదరాబాదులో చిత్రీకరించారు. 4 నిమిషాల సన్నివేశం కోసం 750 కి పైగా జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించారు. ప్రముఖ తమిళ నటుడు పార్తీబన్ ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. అలాగే సీనియర్ నటుడు నాజర్ కూడా ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. రచ్చ చిత్రాన్ని సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ కి జోడీగా తమన్నా జంటగా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 26న కర్నూలులో విడుదల కాబోతుంది.
రచ్చలో స్పెషల్ ఫ్లాష్ బ్యాక్
రచ్చలో స్పెషల్ ఫ్లాష్ బ్యాక్
Published on Feb 15, 2012 8:48 AM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
- ‘విశ్వంభర’ రిలీజ్ డేట్పై అఫీషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?