‘గౌరవం’ వంటి సందేశాత్మక సినిమా తరువాత అల్లు శిరీష్ రొమాంటిక్ కామెడీ సినిమా చెయ్యనున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మాణంలో మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘కొత్త జంట’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ‘ఎస్. ఎం.ఎస్’, ‘రొటీన్ లవ్ స్టొరీ’ సినిమాలలో నటించిన రెజీనా ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన కనిపించనుంది. ఈ సినిమా ఇదివరకే మొదలైనా కొన్ని కారణాల వల్ల వాయిదాపడింది. కాబట్టి ఇప్పుడు మే 30న భారీ రీతిలో మే 30న లాంచనంగా మొదలుకానుంది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరుకానున్నారు. మారుతి మాట్లాడుతూ “శిరీష్ నాకు చాలా కాలంగా తెలుసు. అతనికి ఆఫ్ స్క్రీన్ లో మంచి కామెడీ టైమింగ్ వుంది. అతని బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమాలో తన పాత్రను రూపుదిద్దాము. ‘కొత్త జంట’ సినిమా ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్”అని తెలిపాడు. జె.బి సంగీతం అందిస్తున్నాడు. ‘స్వామి రారా ‘ సినిమాకు పనిచేసిన రిచార్డ్ ప్రసాద్ ఏ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.
మే 30న మొదలుకానున్న శిరీష్, రెజీనాల సినిమా
మే 30న మొదలుకానున్న శిరీష్, రెజీనాల సినిమా
Published on May 29, 2013 12:17 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- “కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- వరల్డ్ రెండో బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో ‘ఓజి’ ఊచకోత.. నిమిషాల్లో హౌస్ ఫుల్!
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో