నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “షిరిడి సాయి” ఆడియో విడుదల జూలై 30కి మార్చారు. కే రాఘవేంద్ర రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు గతంలో ఈ చిత్ర ఆడియోని ఆగస్ట్ 2 న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈరోజు ఇక్కడ జరిగిన పత్రికా విలేఖర్ల సమావేశంలో నిర్మాతలు ఈ చిత్ర ఆడియో జూలై 30న విడుదల కానున్నట్టు ప్రకటించారు. శ్రీకాంత్ మరియు తనికెళ్ళ భరణి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రం కోసం అద్భుతమయిన పదకొండు పాటలను స్వరపరచారని సమాచారం. ఏ మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది.
జూలై 30న షిరిడి సాయి ఆడియో
జూలై 30న షిరిడి సాయి ఆడియో
Published on Jul 3, 2012 9:38 PM IST
సంబంధిత సమాచారం
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’