డా. డి. రామా నాయుడు మూడవ తరం వారసుడిగా టాలీవుడ్లో అరంగేట్రం చేసిన యంగ్ హంక్ రానా బి.టెక్ బాబు పాత్రలో సురభి నాటక కళాకారుడుగా రానున్న చిత్రం ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సురభి నాటక కళాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ మన దేశంలో ఇప్పుడున్న అన్ని నాటక సంస్థల కంటే సురభి నాటక గ్రూప్ వారు ముందు స్థానంలో ఉన్నారు. అలాగే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మన తెలుగులో వచ్చిన ‘భక్త ప్రహల్లాద’ సినిమా ద్వారా పరిచయమైన మొదటి టాలీవుడ్ హీరోయిన్ కమలా భాయి కూడా ఒక సురభి నాటక కళాకారిణి కావడం విశేషం’ అని అన్నారు. నయనతార జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఔదిఒకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆమె కూడా అక్కడి నుంచి వచ్చిన వారే – రానా
ఆమె కూడా అక్కడి నుంచి వచ్చిన వారే – రానా
Published on Nov 6, 2012 2:51 PM IST
సంబంధిత సమాచారం
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ