శర్వానంద్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘ఏమిటో ఈ మాయ’ సినిమా ఆడియో వచ్చే నెలలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుటుంబ విలువలను, ఎమోషన్స్ ని ప్రముఖంగా చేసుకొని ఈ కథని రూపొందించారు. అలాగే ఈ సినిమాలో తల్లి తండ్రులు పిల్లలపై పెట్టుకునే ఆశలు యువత పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనే పాయింట్ ని ఈ సినిమాలో చూపించనున్నారు. చేరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి స్రవంతి రవికిషోర్ నిర్మాత. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగాన్ని శ్రీ కాళహస్తి, చెన్నై, గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరించారు.
వచ్చే నెల నుంచి మొదలు కానున్న శర్వా – నిత్యాల మాయ
వచ్చే నెల నుంచి మొదలు కానున్న శర్వా – నిత్యాల మాయ
Published on Jun 10, 2013 8:54 AM IST
సంబంధిత సమాచారం
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?