“పంజా” చిత్ర నిర్మాతల్లో ఒకరయిన నీలిమ తిరుమల శెట్టి ఈ మధ్యనే సంగమిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సంవత్సరానికి మూడు చిత్రాలను చేస్తున్నామని ప్రకటించింది. ఈ చిత్రాలను భారీ టాలెంట్ హంట్ నిర్వహించి వాటిలో ఎంపిక చేసిన స్సిప్ట్ లను చిత్రాలుగా మలచనున్నారు. ఇలా ఎంపిక చేసిన మొదటి చిత్రం “అలియాస్ జానకి” ఈ చిత్రం ఏప్రిల్ 25న హైదరాబాద్ లో మొదలు కానుంది సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఎల్ వి ప్రసాద్ అకాడెమీ నుండి పట్టా పొందిన ఇతను పలు లఘు చిత్రాలకు అవార్డులు గెలుచుకున్నారు. వెన్నెల 1 1/2
చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.
ఏప్రిల్ 25న మొదలు కానున్న సంగమిత్ర ఆర్ట్స్ నూతన చిత్రం
ఏప్రిల్ 25న మొదలు కానున్న సంగమిత్ర ఆర్ట్స్ నూతన చిత్రం
Published on Apr 21, 2012 4:11 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!