
రామ్ చరణ్ తేజ్, తమన్నా నటిస్తున్న చిత్రం “రచ్చ” ప్రస్తుతం పెరియార్ టైగర్ రిజర్వు కేరళ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఒక ప్రేమ గీతాన్ని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు . ఇక్కడ రిజర్వు డిప్యూటి డైరెక్టర్ తో ఈ చిత్ర బృందం సమస్య ఎదుర్కొంది. ఈయన భద్రత లేనిదే లోపలికి వెళ్ళకూడదు అని చెప్పగా ప్రేమ పాటలో ఇలాంటివి సరిపోదు అని దర్శకుడు అడిగారు. బొట్ లో చిత్రీకరణ జరుగుతున్న ఈ పాటకి లైఫ్ జాకెట్స్ వేసుకోమని డిప్యూటి డైరెక్టర్ అడిగారు ఇలా ఇద్దరు ఒకరి నిర్ణయానికి ఇంకొకరు ఒప్పుకోకపోవటంతో సంపత్ నంది ఈ రోజు చిత్రీకరణ నిలిపి వేశారు. పరాస్ జైన్ మరియు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
రచ్చ షూటింగ్ నిలిపివేసిన సంపత్ నంది
రచ్చ షూటింగ్ నిలిపివేసిన సంపత్ నంది
Published on Feb 4, 2012 6:12 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!

