రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ అంబానీ సంస్థలలో భాగం ఈ సంస్థ ఇప్పుడు మళ్ళి తెలుగు లో కి ప్రవేశించబోతుంది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ తో కలిసి ఈ సంస్థ మూడు చిత్రాలను నిర్మించనుంది పూరి జగన్నాథ్ చేస్తున్న రవితేజ, పవన్ కళ్యాణ్ చిత్రాలు మరియు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం లో గోపీచంద్ చేస్తున్న చిత్రము వీరు చేస్తున్నారు గతం లో మంచు విష్ణు తో వీరు ” సలీం ” అనే చిత్రాన్ని నిర్మించారు. తరువాత ఏ చిత్రము చెయ్యలేదు ” మా సంస్థ తో కలిసి పని చేయటం వల చిత్ర పరిశ్రమ అబివృద్ది జరుగుతుంది అన్ని మారకాలు కనిపించేలా జరుగుతాయి” అని నిర్మాత చెప్పారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ చివరగా ఎన్.టి.ఆర్ నటించిన “ఊసరవెల్లి” చిత్రాన్ని నిర్మించారు.
తెలుగులో వరుస చిత్రాలను చెయ్యబోతున్న రిలయన్స్
తెలుగులో వరుస చిత్రాలను చెయ్యబోతున్న రిలయన్స్
Published on Jan 25, 2012 4:30 PM IST
సంబంధిత సమాచారం
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- మెగా 157 టైటిల్ లాంచ్కు డేట్, టైమ్ ఫిక్స్..!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- మారిన ఆడియన్స్ పల్స్.. చిన్నవి చితక్కొడుతుంటే, పెద్దవి చేతులెత్తేస్తున్నాయి..!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- Asia Cup 2025 India squad: శ్రేయాస్, జైస్వాల్ లేకున్నా – యువ ఫినిషర్లతో టీమిండియా పటిష్టంగా!
- ‘ఓజి’ ఆగమనం.. ఆల్ సెట్!
- సుహాస్ కి ‘మండాడి’ టీం స్పెషల్ బర్త్ డే విషెస్!
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కూలీ’కి పేరిట అక్కడ సరికొత్త రికార్డ్ !
- ‘చిరు’ చేయలేదనే చరణ్ తో చేయించా – రాజమౌళి
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- ‘వార్ 2’ 4వ రోజు హిందీ కలెక్షన్స్ ఇవే !
- కూలీ సెన్సేషన్.. 4 రోజుల్లోనే 400 కోట్ల వసూళ్లు..!