లారెన్స్ విషయంలో నిర్మాతల మండలి ఒక నిర్ణయానికి వచ్చింది. “రెబల్” చిత్ర సమయంలో చెప్పిన దానికన్నా బడ్జెట్ పెంచేశారు అన్న అంశం మీద నిర్మాతలు జె.పుల్లారావు మరియు జె భగవాన్ లారెన్స్ మీద కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నిర్మాతల మండలి ఈ కేసు నిమిత్తం లారెన్స్ ని 2.5 కోట్లను నిర్మాతలకు చెల్లించాలని ఆదేశించింది. లారెన్స్ ప్రస్తుతం పదిహేను కోట్ల జరిమాన తప్పించుకున్నందుకు ఆనందపడాలా దర్శకుడిగా తన ఉనికికి ప్రమాదం వచ్చిందని ఆనందపడాలా అన్న సందిగ్ధంలో పడ్డారు. ఎట్టకేలకు నిర్మాతల మండలి నుండి సాహసోపెతమయిన నిర్ణయం అని చెప్పాలి.
లారెన్స్ కి ఫైన్ వేసిన నిర్మాతల మండలి
లారెన్స్ కి ఫైన్ వేసిన నిర్మాతల మండలి
Published on Dec 16, 2012 5:41 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ ఎప్పుడు షురూ చేస్తారు..?
- మరోసారి ఓటీటీలో థ్రిల్ చేసేందుకు వస్తున్న త్రిష
- ‘కిష్కింధపురి’ క్రేజ్ చూశారా.. పది గంటల్లో పదివేలకు పైగా..!
- ఫోటో మూమెంట్ : ఇంటర్వెల్ ఎపిసోడ్ రికార్డింగ్లో ‘అఖండ 2’ టీమ్ బిజీ!
- బాక్సాఫీస్ దగ్గర స్ట్రగుల్ అవుతున్న ‘మదరాసి’
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- ఇంటర్వ్యూ : సూపర్ హీరో తేజ సజ్జా – ‘మిరాయ్’ అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది!
- టీమిండియా విజయ రహస్యం: శివమ్ దూబే అదృష్టం, సూర్యకుమార్ నాయకత్వం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”