రానా,నయనతారలు కలిసి నటిస్తున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురుం” త్వరలో కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకోనుంది. గత నెల ఈ చిత్రంలో ప్రధాన బాగా యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కేరళలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ఆరు పోరాట సన్నివేశాలున్నాయి రానా ఈ చిత్రంలో సరికొత్త యాక్షన్ అవతార్ లో కనిపించనున్నారు.ఈ చిత్రంలో బి.టెక్ బాబు పాత్రలో రానా డాకుమెంటరీ తీసుకునే దేవిక (నయనతార) పాత్రతో ప్రేమలో పడతారు.ఈ చిత్రం వాళ్ళు ఎలా కలిశారు చివరికి ఏం సాధించారు అనే విషయం చుట్టూ తిరుగుతుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా వై రాజీవ్ రెడ్డి , సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్ఞానశేఖర్ వి ఎస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
కేరళలో చిత్రీకరణ జరుపుకోనున్న రానా “కృష్ణం వందే జగద్గురుం”
కేరళలో చిత్రీకరణ జరుపుకోనున్న రానా “కృష్ణం వందే జగద్గురుం”
Published on Jul 7, 2012 8:25 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?