మగధీర సినిమాలో వర్కవుట్ అయిన సెంటిమెంట్ ని రచ్చలో కూడా ఫాలో అయిన రామ్ చరణ్ అదే సెంటిమెంట్ ని తన రాబోయే సినిమాలో కూడా కంటిన్యూ చేయబోతున్నాడు. ఇంతకు ఆ సెంటిమెంట్ ఏమిటి అనుకుంటున్నారా? చిరంజీవి హిట్ పాటలని రీమిక్స్ చేసి తన సినిమాలో వాడుకోవడం. కొండవీటి దొంగ సినిమాలోని శుభ లేఖ రాసుకున్న పాటని వివి వినాయక్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో రీమిక్స్ చేసి వాడబోతున్నారు. ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ధ్రువీకరించారు. గతంలో మగధీర సినిమాలో బంగారు కోడిపెట్ట, రచ్చ సినిమాలో వాన వాన వెల్లువాయే పాటలు రీమిక్స్ చేయగా రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి.
సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న రామ్ చరణ్
సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న రామ్ చరణ్
Published on Jul 19, 2012 11:43 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?