
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి సినిమా చేయబోతున్నాడు. వీరి కాంబినేషన్లో సినిమా అక్టోబరులో కార్యరూపం దాల్చనుంది. ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించనున్నారు. మిగతా నటీనటులు మరియు సాంకేతిక విభాగం గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అశ్విని దత్ మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. శ్రీను వైట్ల ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా తర్వాత ఈ సినిమా ప్రారంబిస్తాడని సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అశ్విని దత్ గతంలో మెగా ఫ్యామిలీ హీరోలతో తీసిన సినిమాలన్నీ విజయం సాధించాయి.
రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్న శ్రీను వైట్ల
రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్న శ్రీను వైట్ల
Published on Feb 2, 2012 12:39 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!

