డా. రాజేంద్ర ప్రసాద్ ప్రదానం పాత్రలో నటించనున్న సినిమా ‘వసుంధర నిలయం’. ఈ సినిమాలో న్యాయవాది సంజీవ్ చతుర్వేది పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు. సక్సెస్ ఫుల్ లాయర్ గా వున్న అయన నిరాశకు లోనై ఒక యువ బృందం సహాయంతో ఎలా మాములుగా మరతాడనేది ఈ సినిమా కథాంశం. రవీశన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని ట్రెండ్ సెట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకం పై పగడాల నరేంద్ర కుమార్ నిర్మిస్తున్నాడు. దీనిలో జయశ్రీ, మాదాల శ్రీనివాస్, శాండీ, సూర్య, ప్రభాస్ శ్రీను మొదలగు వారు నటిస్తున్నారు. సామాజిక అంశాలతో కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 16 నుండి షూటింగ్ ప్రారంభంకానుంది.
ఈ నెల 16 నుండి రాజేంద్రప్రసాద్ కొత్త సినిమా
ఈ నెల 16 నుండి రాజేంద్రప్రసాద్ కొత్త సినిమా
Published on Apr 8, 2013 7:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
- ఆసియా కప్ హై వోల్టేజ్ మ్యాచ్: పాకిస్థాన్ని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమ్ ఇండియా
- ‘మోహన్ బాబు’ది విలన్ పాత్ర కాదు అట !
- ఒకే రోజు 1.5 మిలియన్ వసూళ్లు కొట్టిన ‘ఓజి’, ‘మిరాయ్’
- సూర్య, వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ కి భారీ ఓటిటి డీల్?
- ‘మిరాయ్’, ‘హను మాన్’ సంగీత దర్శకుడు ఎమోషనల్ వీడియో!
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- హిందీలో డే 2 మంచి జంప్ అందుకున్న “మిరాయ్” వసూళ్లు!
- మెగాస్టార్ తో ‘మిరాయ్’ దర్శకుడు !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో