అల్లు అర్జున్, ఇలియానా జంటగా నటిస్తున్న ‘జులాయి’ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డబ్బింగ్ పనులు శబ్దాలయ స్టుడియోలో జరుగుతుండగా మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసారు. ఈ సినిమాలో ఆయన పోలిస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా డబ్బింగ్ పూర్తి చేసారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా పై యువతలో భారీ అంచనాలే ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో జూన్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు.
‘జులాయి’ డబ్బింగ్ పూర్తి చేసిన రాజేంద్ర ప్రసాద్
‘జులాయి’ డబ్బింగ్ పూర్తి చేసిన రాజేంద్ర ప్రసాద్
Published on May 26, 2012 8:32 PM IST
సంబంధిత సమాచారం
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?