పరిశ్రమలో మినిమం గ్యారంటీ హీరో అంటే రాజేంద్రప్రసాద్ అంతేకాకుండా ప్రయోగాలు చెయ్యడంలో తనదయిన శైలి ఎప్పటికీ మానుకోలేదు. అలా చేసిన ఒక ప్రయోగమే గత శుక్రవారం విడుదలయిన “డ్రీం”. ఈ చిత్రం గురించి ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఒక ఆసక్తికరమయిన విషయం వెల్లడించారు ఈ చిత్రాన్ని దర్శకుడు మొదట బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కి ఈ కథను చెప్పారంట. తెలుగు మరియు హిందీలో తెరకెక్కించాలని దర్శకుడి నిర్ణయం అని తెలిసిన అమితాబ్ తెలుగులో ఈ చిత్రాన్ని ఎవరితో తీస్తున్నావ్ అని అడిగితే రాజేంద్ర ప్రసాద్ అని దర్శకుడు చెప్పారంట. ముందు అతనితో చెయ్యి తరువాత నేను చేస్తాను అని చెప్పారట. రాజేంద్ర ప్రసాద్ అంటే కామెడి చిత్రాలే అనుకున్నాను ఇటువంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తారని అనుకోలేదు అని అమితాబ్ అన్నారట. అమితాబ్ గతంలో ఇలాంటి ఒక పాత్రనే “బ్లాక్” చిత్రంలో చేశారు. ఇక్కడ కిక్ అవ్వని ఈ చిత్రాన్ని అమితాబ్ చేస్తారో లేదో చూడాలి మరి.
నాకన్నా ముందు డ్రీం కథను అమితాబ్ బచ్చన్ విన్నారట – రాజేంద్ర ప్రసాద్
నాకన్నా ముందు డ్రీం కథను అమితాబ్ బచ్చన్ విన్నారట – రాజేంద్ర ప్రసాద్
Published on Oct 29, 2012 11:47 PM IST
సంబంధిత సమాచారం
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ