“పుటుక్కు జర జర డుబుక్కు మే” అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. వినోదాన్ని పంచడమే ప్రధాన లక్ష్యంగా ఈ చిత్రాన్ని దర్శకుడు నవీన్ తెరకెక్కించారని నటుడు శివాజీరాజ అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల కాలం నుండి ఉన్న “పుటుక్కు జర జర డుబుక్కు మే”ను టైటిల్ గా పెట్టుకున్న ఈ చిత్రం అందరిని అలరిస్తుంది అని బాబూమోహన్ అన్నారు. హైదరాబాద్లో లోగో ఆవిష్కరణ జరుపుకున్న ఈ చిత్రం ఒక ఉడతకు మరియు మేకకు మధ్యన జరిగే కథ అని దర్శకుడు తెలిపారు. రదీప్, రత్వ, శివాజీరాజా, బాబూమోహన్, జీవీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రాహుల్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది
ఉడతకు మేకకు మధ్య పుటుక్కు జర జర డుబుక్కు మే
ఉడతకు మేకకు మధ్య పుటుక్కు జర జర డుబుక్కు మే
Published on Nov 7, 2012 1:41 AM IST
సంబంధిత సమాచారం
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ