
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఆగష్టులో ప్రారంభం కానుంది. పాపులర్ ప్రొడ్యూసర్ గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా పూరి జగన్నాధ్ స్వయంగా అంగీకరించారు. అలాగే ఈ చిత్రాన్ని అమెరికాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. పూరి మొదటగా రవితేజ తో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చేస్తారు. అది పూర్తయిన తరువాత ఎన్టీఆర్ తో ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో చేస్తారు. మహేష్ బాబుతో అతో కొద్ది రోజుల్లోనే సినిమా తీసి హిట్ కొట్టారు పూరి. ఈ చిత్రాలను కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆగస్టులో పూరి-ఎన్టీఆర్ సినిమా
ఆగస్టులో పూరి-ఎన్టీఆర్ సినిమా
Published on Feb 3, 2012 8:40 AM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!

