యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘మిర్చి’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తమిళనాడులోని టెన్ కాశీలో జరుపుకుంటోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ద్వారా మాటల రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయలతో ఆడి పాడుతున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలో కానీ లేదా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వంశీ కృష్ణా రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉన్నారు.
తెన్ కాశిలో బిజీగా ఉన్న ప్రభాస్
తెన్ కాశిలో బిజీగా ఉన్న ప్రభాస్
Published on Nov 7, 2012 6:54 PM IST
సంబంధిత సమాచారం
- యూత్ను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ‘K-ర్యాంప్’
- ‘మిరాయ్’ ఇచ్చే సర్ప్రైజ్ ఇదేనా..?
- ‘అఖండ 2’ ఓటీటీ డీల్.. మరో కొత్త ట్విస్ట్..!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ‘బాలయ్య’ ఇంట్రో సీన్స్ కోసం కసరత్తులు !
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ఇంటర్వ్యూ : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – ‘కిష్కింధపురి’ థియేటర్స్లో అదిరిపోతుంది..!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో కన్నడ నటుడు ?
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!