మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటుడిగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 9న లలిత కళా పరిషత్ వారు ఆయనను ఘనంగా సన్మానించబోతున్నారు. అక్కినేని నట జీవన ప్లాటినం జుబ్లీ ఉత్సవాలు పేరిట చేయనున్న ఈ వేడుకకు తెలుగు, తమిళ భాషల నుండి దాదాపు 50 మందికి పైగా నటీనటులు హాజరు కానున్నారు. కళాబంధు డాక్టర్ టి. సుబ్బరామిరెడ్డి నిర్వహిస్తున్న ఈ వేడుక శిల్ప కళా వేదికలో జరగనుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేయనున్న వేడుక ఘనంగా చేయాలని నిర్ణయించారు. ఈ వేడుకకి సంభందించిన విషయాలు కాకతీయ హోటల్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేసారు.
అక్కినేని నాగేశ్వర రావును ఘనంగా సన్మానించనున్న లలిత కళా పరిషత్
అక్కినేని నాగేశ్వర రావును ఘనంగా సన్మానించనున్న లలిత కళా పరిషత్
Published on Apr 3, 2012 1:58 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!