యూత్ ఫుల్ హీరో రామ్ ప్రధాన పాత్రలో రానున్న “ఒంగోలు గిత్త” చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. గత కొద్ది రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ దాదాపుగా గుంటూరు,తణుకు మరియు హైదరాబాద్లలో చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఒక పాట చిత్రీకరణ కోసం బీదర్ వెళ్లనుంది. దీని తరువాత ప్యాచ్ వర్క్ కాకుండా మరో పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. కృతి కర్భంద ఈ చిత్రంలో రామ్ సరసన కనిపించనుంది. బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నటి శుభ పుతేలా అనారోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజులు చిత్రీకరణ జరుపుకోలేదు కాని తరువాత ఆమె స్థానంలో కృతి కర్భందని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం డిసెంబర్ చివర్లో కాని 2013 మొదట్లో కాని విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీదర్ వెళ్ళిన ఒంగోలు గిత్త
బీదర్ వెళ్ళిన ఒంగోలు గిత్త
Published on Dec 2, 2012 9:18 AM IST
సంబంధిత సమాచారం
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’