మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా అక్టోబర్ లో విడుదలకానుందన్న తాజా సమాచారం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమాని అక్టోబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట ఈ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ‘ఎవడు’ సినిమా అక్టోబర్ లో విడుదలకానుండడంతో చరణ్ నటించిన ‘జంజీర్/తూఫాన్’ సెప్టెంబర్ 6న విడుదల కావచ్చు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘ఎవడు’ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్ ను జారీచేయడం జరిగింది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారని సమాచారం.
అక్టోబర్ లో విడుదలకానున్న ‘ఎవడు’?
అక్టోబర్ లో విడుదలకానున్న ‘ఎవడు’?
Published on Aug 6, 2013 2:51 PM IST
సంబంధిత సమాచారం
- రజినీ, కమల్ మల్టీస్టారర్ పై కొత్త ట్విస్ట్!
- తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ‘ఏడు తరాల యుద్ధం’ అనౌన్సమెంట్
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- ‘లిటిల్ హార్ట్స్’ నిర్మాత నెక్స్ట్.. అపుడే సాలిడ్ ఓటిటి డీల్ పూర్తి?
- మోక్షజ్ఞతో ‘మిరాయ్’ చూసిన బాలయ్య!
- ఇళయరాజా ఎఫెక్ట్.. ఓటిటి నుంచి అజిత్ సినిమా తొలగింపు!
- సోషల్ మీడియాని షేక్ చేసిన ‘ఓజి’ కొత్త స్టిల్స్!
- “కాంతార” ట్రైలర్ ఇంకెప్పుడు? ఇందుకే ఆలస్యం?
- నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఈసారి అలాంటిదా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!