తూర్పు గోదావరి జిల్లాలో 22 లక్షలు రాబట్టిన నిప్పు

తూర్పు గోదావరి జిల్లాలో 22 లక్షలు రాబట్టిన నిప్పు

Published on Feb 18, 2012 8:01 PM IST

రవి తేజ మరియు దీక్ష సెత్ లు ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “నిప్పు”. ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూల్లనే రాబట్టింది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం తూర్పు గోదావరి జిల్లా లో ఈ చిత్రం మొదటి రోజు 22 .65 లక్షలు వసూళ్లు చేసినట్టు సమాచారం. మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో ఈ చిత్రం 60 లక్షల దాక వసూళ్లు రాబట్టవచ్చని అంచనా. ఈ చిత్రం మొదటి రోజు వెయ్యికి పైగా థియేటర్ ల లో విడుదల అయ్యింది. రవితేజ నటన మరియు ఎనేర్జి ఈ వసూళ్ళకు కారణం. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైవిఎస్ చౌదరి నిర్మించారు.

తాజా వార్తలు