‘బాద్ షా’ చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చాలా వేగంగా సినిమాలను అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో నటిస్తునాడన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్. ఈ సినిమా తరువాత మనోడు బెల్లంకొండ నిర్మిస్తున్న ‘రభస’లో నటిస్తాడు. అయితే ఇప్పుడు తాజాగా మరో సినిమాను అంగీకరించాడు. అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేసు గుర్రం’ సినిమాకు కధ అందించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇప్పటికే కధా చర్చలు పుర్తవగా అధికారిక ప్రకటన వెల్లడించాల్సివుంది
వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించనున్న ఎన్.టీ.ఆర్
వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించనున్న ఎన్.టీ.ఆర్
Published on Jul 4, 2013 10:08 AM IST
సంబంధిత సమాచారం
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- ‘తెలుసు కదా’.. స్టార్ బాయ్ ముగించేశాడు..!
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- ఓజి : ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి..!
- తారక్ తో ఇలాంటి సినిమా అంటున్న “మిరాయ్” దర్శకుడు!
- ‘ఓజి’ ప్రీమియర్ షోస్ లేవా.. కానీ!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !