ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇక నుండి పాటలు పాడాను అని చెప్పేశారు. ‘నేను ఈ మద్య కొన్ని సినిమా పాటలు పాడను కానీ ఈ గానాన్ని నేను ఆస్వాదించలేకపోతున్నాను. అందుకే ఇప్పటి నుండి పాటలు పాడాలనుకోవడంలేదు. ఈ మార్పులు ఇప్పుడున్న ప్రపంచానికి అవసరమే కాని వీటిలో నేను ఇమడలేకపోతున్నాను అందుకే ఇకనుండి పాటలు పాడాలనుకోవడం లేదు’ అని ముంబై లో జరిగిన దీనానాధ్ మంగేష్కర్ పురస్కారాల ప్రధానం సందర్భంలో తెలియజేశారు.13సంవత్సరాల వయస్సు లో ‘గజా బాహు’ అనే మరాఠీ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం 70 సంవత్సరాలు సాగింది. దాదాపు అన్ని భాషలలో పాటలు పాడి తన స్వరంతో అందరిని ఆకట్టుకున్న గాయని లతా మంగేష్కర్. తన ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం 2001లో భారత దేశ ప్రతిష్టత్మక అవార్డ్ ‘భారత రత్న’ ఇచ్చి గౌరవించింది.
ఇప్పటి నుండి పాటలు పాడను – లతా మంగేష్కర్
ఇప్పటి నుండి పాటలు పాడను – లతా మంగేష్కర్
Published on Apr 11, 2013 10:45 AM IST
సంబంధిత సమాచారం
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మహేష్’ సినిమా కోసం భారీ కాశీ సెట్ ?
- పవన్ ఆ విద్యను ప్రోత్సహించాలి – సుమన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
- ఆసియా కప్ హై వోల్టేజ్ మ్యాచ్: పాకిస్థాన్ని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమ్ ఇండియా
- ‘మోహన్ బాబు’ది విలన్ పాత్ర కాదు అట !
- ఒకే రోజు 1.5 మిలియన్ వసూళ్లు కొట్టిన ‘ఓజి’, ‘మిరాయ్’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో