కింగ్ అక్కినేని నాగార్జున నటించిన సోషియో ఫాంటసి డ్రామా చిత్రం ‘డమరుకం’ చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వి.ఎఫ్.ఎక్స్ పనుల ఆలస్యమవుతున్న విషయం మనకి తెల్సిందే. అగ్ర దర్శకుడు రాజమౌళి రెండేళ్ళ పాటు కష్టపడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఈగ’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ విషయంలో ఆలస్యమైంది. క్వాలిటీ విషయంలో రాజమౌళి ఏ మాత్రం రాజీ పడకపోవడంతో ఆలస్యంగా విడుదలైనా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఈ విషయంలో డమరుకం చిత్ర దర్శకుడు కూడా ఈగని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. చిత్ర విడుదల ఆలస్యమైనా డమరుకం చిత్రాన్ని క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా రూపొందిస్తున్నారు. నాగార్జునకి జంటగా అనుష్క నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆ విషయంలో ‘ఈగ’ని ఫాలో అవుతున్న డమరుకం
ఆ విషయంలో ‘ఈగ’ని ఫాలో అవుతున్న డమరుకం
Published on Jul 10, 2012 8:41 AM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?