త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘మైత్రి’. ఇందులో మైత్రి పాత్రని సదా పోషిస్తున్నారు. పగటి పూట మాత్రం అందరితో ఎంతో విధేయంగా ఉండే మైత్రిలో సూర్యుడు అస్తమించగానే అనుకోని మార్పులు వస్తాయి. చీకటవ్వగానే తను చాలా భయంకరంగా మారిపోతుంది. ఒక్కటే అన్ని ప్రదేశాల్లోనూ సంచరిస్తూ ఉంటుంది. మైత్రి అలా ఎందుకు మారుతోంది? దాని వెనకున్న కారణం ఏమిటి అనేదే ఈ చిత్ర కథాంశం. సదాకి జోడీగా నవదీప్ నటిస్తున్నారు. వికాస్ సంగీతం అందించిన ఈ సినిమాకి సూర్య రాజు దర్శకత్వం వహించారు. రాజేష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాత్రి పూట సాహసాలు చేసే మైత్రి
రాత్రి పూట సాహసాలు చేసే మైత్రి
Published on Nov 12, 2012 2:33 PM IST
సంబంధిత సమాచారం
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ