శ్రీకాంత్ అడ్డాల బృందం మొత్తం ఈ నెల 16 నుండి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర చిత్రీకరణ కోసం తమిళ నాడు కుట్లారం కి వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్ పదిహేను రోజుల ఉంటుంది తరువాత ఈ బృందం రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. మహేష్ బాబు , వెంకటేష్ , అంజలి , సమంత , జయసుధ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రీకరణ లో పాల్గొననున్నారు. ఈ చిత్రీకరణ లో పాల్గొనే ముందు బ్యాంకాక్ లో జరగబోయే థమ్సప్ యాడ్ చిత్రీకరణ మహేష్ బాబు పాల్గొననున్నారు. మహేష్ బాబు దాదాపుగా రెండు నెలల తరువాత చిత్రీకరణ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి మిక్కి.జే.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు
ఫిబ్రవరి 16 న తరువాతి షెడ్యూల్ ని మొదలుపెట్టుకోనున్న సి.వా.సి.చే
ఫిబ్రవరి 16 న తరువాతి షెడ్యూల్ ని మొదలుపెట్టుకోనున్న సి.వా.సి.చే
Published on Feb 6, 2012 7:32 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?