ఉదయ్ కిరణ్ మరియు శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంట’ చిత్రం గత విడుదల శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబరు 16న విడుదలకి సిద్దమై చివరి నిమిషంలో వాయిదా పడింది. మళ్లీ ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
శుభ సెల్వం డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి. కుమార్ మరియు ఈశ్వర్ ప్రసాద్ నిర్మించారు. కోనేరు ప్రసాద్ సంగీతం సంగీతం అందించారు.
మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా
మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా
Published on Dec 18, 2011 8:34 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?